Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
No video available

కొండపి: కొండేపి నియోజకవర్గంలో పారిశుధ్య కార్యక్రమాలకు 18 ట్రాక్టర్లు మంజూరు : మంత్రి స్వామి

Kondapi, Prakasam | Mar 27, 2025
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కొండపి నియోజకవర్గంలోని 6 మండలాలలోని 18 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది.ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వీటిని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయతీలకు చెందాల్సిన నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన తెలిపారు అదేవిధంగా పంచాయతీల అభివృద్ధికి, చెత్త సేకరణకు ట్రాక్టర్లను వినియోగించి పారిశుధ్యం ను క్రమబద్ధీకరించాలని తెలిపారు.

MORE NEWS