శింగనమల: కన్నంపల్లి గ్రామంలోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్
గార్లదిన్నె మండల కేంద్రంలోని కన్నంపల్లి గ్రామంలోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పది నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు .ఈ విషయం తెలుసుకున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు.