Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur

దర్శి: ముండ్లమూరు మండలం పురిమెట్ల లో శిశు ఆధార్ కేంద్రం ఏర్పాటు

Darsi, Prakasam | May 8, 2025
ముండ్లమూరు మండలం పురిమెట్ల గ్రామంలో గురువారం ఆధార్ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియను చేపట్టామని అంగన్వాడీ సిబ్బంది తెలియ చేశారు గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకువచ్చి ఆధార్ నమోదు చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ,ఆధార్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు

MORE NEWS