Public App Logo
Jansamasya
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews

కొండపి: తనకు ప్రాణహాని ఉందంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ ని ఆశ్రయించిన పొన్నలూరు కు చెందిన సుజాత

Kondapi, Prakasam | Jan 27, 2026
ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన కమ్మరపల్లి సుజాత ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజాను మంగళవారం కలిసి తనకు ప్రాణహాని ఉందని జనసేన నాయకులతో వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ఇంటి పక్కన ఉండే బాలకోటయ్య తనను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని, తన ఇంటి ఆవరణలో మూత్రం సైతం పోస్తున్నాడని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తన భర్త 8 నెలలుగా బయట ఉంటున్నాడని, ఇది అదునుగా అతను ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు.

MORE NEWS