Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending
No video available

కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ సత్య

Kondapi, Prakasam | Mar 29, 2025
సింగరాయకొండలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం.. మారిటైం బోర్డ్ ఛైర్మన్ దామచర్ల సత్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సింగరాయకొండ మండలం టీడీపీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. టీడీపీతో ఎన్టీఆర్ సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని కొనియాడారు.

MORE NEWS

కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ సత్య - Kondapi News