బండ్లగూడ: చాంద్రాయణగుట్ట లో డ్రగ్ నివారణపై అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య
డ్రగ్ వినియోగం వల్ల వచ్చే ప్రమాదాల పై అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య. డ్రగ్ వినియోగించినా, అమ్మకాలు సాగించినా కఠినచర్యలు తీసుకుంటామని.. ఎవరైనా డ్రగ్ అమ్ముతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు సాయి చైతన్య