సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో తల్లి-కొడుకు వరుస హత్యల ఘటనలో అరెస్ట్
సిద్దిపేట జిల్లా భూపల్లి గ్రామంలో చాకలి రజిత తన కుమారుడితో కలిసి బంగారం కోసం అతికం విజయను హత్య చేసారు. ఈ ఇద్దరూ పూర్వం మరికొన్ని హత్య మరియు దోపిడీలలో కూడా ఉన్నారని సిపీ వెల్లడించారు. రజితను రిమాండ్కు, కొడుకు జువైనల్ హోంలో ఉంచారు.