నర్సింహులపేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న రెవిన్యూ అధికారులు, నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలింపు
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం కొమ్ముల వంచ శివారులో ఆకేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్ లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు ఈమేరకు నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.