రాప్తాడు: బీటెక్ విద్యార్థినిలు అమెరికాలో ఎంఎస్సీ చేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకున్నాము చిన్మయ నగర్ లో జేఎన్టీయూ ఉపకళపతి సుదర్శన్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ లో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు గురువారం మూడు గంటల 15 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శనలు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బీటెక్ మూడు సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థిని అమెరికాలో ఎంఎస్సీ చేసేందుకు అమెరికా యూనివర్సిటీ తో ప్రత్యేకంగా అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఈ అవకాశం బీటెక్ విద్యార్థినిలు సభ్యులు చేసుకోవాలని జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా యూనివర్సిటీ ప్రతినిధులు రిజిస్టర్ కృష్ణయ్య పాల్గొన్నారు.