Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

విశాఖపట్నం: 1975లో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు

India | Jun 26, 2025
1975లో అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విశాఖలో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ప్రచార దినాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లాల కమిటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మానవ హక్కుల వేదిక ఏపీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కృష్ణ భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్మూర్తి రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రతినిధి పద్మ తదితరులు పాల్గొన్