నంద్యాల జిల్లా సంగమేశ్వరం దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ లో జలాధివాసానికి చేరువలో ఉన్నది...
👉శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 849.6 అడుగులు నీటి మట్టం ఉన్నది..
👉841 అడుగులు చేరుకోగానే గర్భ గుడిలోకి నీళ్లు ప్రవేశిస్తాయి.867 అడుగులు శ్రీశైలం నీటి మటం చేరగానే గుడి మొత్తం మునిగిపోతుంది.మరల 8 నెలలు తరవాత దర్శనం.