ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడలో నీరు లేక వెలవెలబోతున్న కుందు నది
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కుందు నదిలో నీరు లేక వెలవెలబోతుంది, ఉయ్యాలవాడ మండలంలోని పలు గ్రామాలకు కుందునది ప్రధానంగా సాగు, తాగునీటి వనరు, అరకొర వర్షాల కారణంగా ఈ ఏడాది తాగునీటి అవసరాలకు పశుపక్షాదులకు నీరు లేకుండా పోతుంది, సంబంధిత ఇరిగేషన్ అధికారులు తగు చర్య తీసుకొని కుందు నదికి వెంటనే వదలాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు