నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు బిఆర్ఎస్ నేతల యత్నం అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత హై టెన్షన్
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో హైటెన్షన్ గురువారంపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు బీఆర్ఎస్ నేతల యత్నంతెలంగాణ బిఆర్ఎస్ మాజీవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో50వాహనాలలోపోతిరెడ్డిపాడుపరిశీలనకు వచ్చారు వారిని జూపాడు బంగ్లా నేషనల్ హైవే వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు,పోలీసుల తీరుపై నిరంజన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు,పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొందిపోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే టిఆర్ఎస్ నేతలు నిరసనకుదిగారు,పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొనివెనక్కిపంపారు,జూపా