పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు వాటిపై అవగాహన తెలుసుకునేందుకు నేడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని అధ్యాపకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి పలు విషయాలను తెలియజేసే బాధ్యత తీసుకుందామని తెలిపారు