మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నేడు పాటల పల్లకి కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు పెద్ద ఎత్తున కళాకారులు ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు కళాకారులు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం కళాకారుల కోసం ప్రత్యేక వేదిక నిర్వహించడం హర్షణీయమని అన్నారు