నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం అందు ఈ రోజు సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా ఢిల్లీ ఉత్సవంభవం జరిగింది శ్రీ స్వామిని చూసిన భక్తులు పులకించిపోయారు
విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఢిల్లీ ఉత్సవంభవం నిర్వహించిన అర్చకులు - India News