కొల్లాపూర్ ప్రాంత పాన్ గల్, వీపనగండ్ల మండలాల రైతులకు రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టు ప్యాకేజీ-27 ద్వారా 29,820 ఎకరాల సాగునీరు ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్విచ్ ఆన్ చేసి సాగునీరు అందుబాటులోకి వచ్చినట్టుగా అధికారికంగా ప్రకటించారు.