వికారాబాద్: వికారాబాద్ మండలం జైదు పల్లెకు చెందిన వ్యక్తికి పెద్దెములు వద్ద రోడ్డు ప్రమాదం, 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
వికారాబాద్ మండల పరిధిలోని జైదు పల్లి గ్రామం చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తాండూర్ నుంచి వికారాబాద్ వస్తుండగా శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో పెద్దెములు మండలం చైతన్య నగర్ వద్ద రోడ్డు ప్రమాదం. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు.