వనపర్తి: పోల్కంపల్లి శాంతాదేవికి పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం 2026
వనపర్తి జిల్లాలోని ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం 2026 అందింది. అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోవడంతో, వారు వారి ఇంటికి అందజేస్తూ సత్కరించారు.