Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
���िवाद
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

జడ్చర్ల: వల్లభరావుపల్లి గ్రామంలో ఈతకు వెళ్లి నీటి గుంతలో మునిగి బాలుడు మృతి

Jadcherla, Mahbubnagar | Jul 21, 2025
ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునిగిపోయి ఓ బాలుడు మృతిచెందిన ఘటన జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. వల్లభరావుపల్లికి చెందిన రఘు కుమారుడు సాయి గ్రామ సమీపంలోని దుందుభి వాగుకు ఈత కోసం వెళ్లాడు. వాగు పక్కనే ఉన్న ఓ గుంతలో ఈతకు దిగగా.. ప్రమాదవశాత్తు మునిగి అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.