యాచారం: యాచారంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశాం: డీసీపీ సుమతి
యాచారం పరిధిలో బైక్ చోరీ లకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 9 లక్షల రూపాయలు విలువ చేసే 23బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీసీపీ సుమతి