పూర్ణపాడు లాబే సువంతెన మరమ్మతులు ఇంకా పూర్తికాలేదు. దీని వల్ల 70 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది. 9 పంచాయతీలు, 40 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నిధులు త్వరగా విడుదల చేసి పనులు పూర్తిచేయాలని ఆందోళనలు పెరుగుతున్నాయి.