గద్వాల్: గద్వాలలో జోగులాంబ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది - డీకే అరుణమ్మ ముఖ్యఅతిథి
గద్వాల జిల్లా కేంద్రంలో జోగులాంబ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీకే అరుణమ్మ ముఖ్యఅతిధిగా హాజరై పాల్గొన్నారు. రాజకీయ నాయకులు పెద్ద రాజగోపాల్, దేవదాస్ నాయుడు, బోయ నాగరాజు, శశికుమార్, తెలుగు నరసింహులు, అయ్యా రాజు తదితరులు పాల్గొన్నారు.