దివంగత ఉపాధ్యాయుడు షేక్ దావూద్ వర్ధంతి సందర్భంగా, ఆయన మనవడు అబ్దుల్ కుదూస్ లండన్ నుండి తన మిత్రులతో కలిసి చిన్నగూడూరు ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీ ఎన్. రవికుమార్ మరియు పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.