దేశానికి మోడీ గోల్డెన్ లెగ్, రాహుల్ ఐరన్ లెగ్ అని బైరెడ్డిమాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోడీ శ్రీశైలం పర్యటన అనంతరం బీహార్ ఎన్నికల్లో NDA స్వీప్ చేసిందని తెలిపారు.పాకిస్తాన్ ఆర్మీని పొగడడం, ఆపరేషన్ సింధూర్ను ప్రశ్నించడం రాహుల్ దేశద్రోహానికి ఉదాహరణ అని బైరెడ్డి విమర్శించారు. లాలు–తేజేస్వీకి పడిన గతి, అక్రమాలు–అవినీతిలో జైలుకు వెళ్లి వచ్చిన జగన్కీ తప్పదని బైరెడ్డి వ్యాఖ్యానించారు.జగన్ చెడగొట్టిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు మళ్లీ పునర్నిర్మిస్తున్నారని, ఆయనకు శ్రీశైలం దీవెనలు ఉన్నాయన