వికారాబాద్: దివ్యాంగుల స్వయం ఉపాధిపై జిల్లా కేంద్రంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం
దివ్యాంగులందరూ స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించడంపై డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ మండలవ్యాప్తంగా 37మంది దివ్యాంగులకు వ్యాపార నిర్వహణ కోసం ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఆర్డీవో పీడీ శ్రీనివాస్ హాజరయ్యారు.