మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలిసి లద్దునూర్, గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు.
18 views | Siddipet, Telangana | Sep 5, 2025