విజిలెన్స్ వింగ్ ఏ వీ ఎస్ ఓ కుమ్మరి సతీష్ కుమార్ అనుమానస్పద మృతి పై విచారణ జరిపి దుషులను కతుఇణంగా శిక్షించాలని , శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం లో వారు ధర్నా నిర్వహించారు. పరకామణి చోరీ కేసులో విజిలెన్స్ వింగ్ ఏ వీ ఎస్ ఓ కుమ్మరి సతీష్ కుమార్ అనుమానస్పద మృతి శాలివాహన వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. వెంట