కలువాయి మండల తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన పి.వి.కృష్ణారెడ్డి
Gudur, Tirupati | Nov 24, 2025 కలువాయి MROగా పి.వి. కృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అయన సీతారామపురంలో పని చేస్తూ బదిలీ అయ్యారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ఏవైనా సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. మండల ప్రజలు తనకు, తన సిబ్బందికి సహకరించాలని కోరారు.