తెనాలి: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Tenali, Guntur | Aug 10, 2025 జిల్లాలోని తెనాలిలో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తిరిగి వస్తూ ఉండగా రేవేంద్రపాడు వద్ద లారీ ఓ వృద్ధుడును ఢీకొట్టింది. వెంటనే అటుగా వస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి తీవ్రంగా గాయపడిన వృద్ధుడును తన కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.