ప్రత్తిపాడు: బెల్లపువీధి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో పూరి జగన్నాథ స్వామి కి 500 రకాల పిండి వంటకాలు సమర్పించిన మహిళలు
శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పూరి జగన్నాథ స్వామికి వందలాది రకాల పిండి వంటకాలు నైవేద్యాలుగా భక్తుల సమర్పించారు. పూరి జగన్నాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్యవైశ్య పెద్దలు తెలిపారు. ముందుగా అర్చకులు బాలు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు పిండి వంటకాలు స్వామికి సమర్పించారు