కొండపి: పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం
పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు అడ్డరోడ్డు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రహారం నుంచి కందుకూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కందుకూరు నుంచి చెన్నిపాడు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయలు అయ్యాయి. 108 వాహనంలో కందుకూరు ఏరియా హాస్పిటలు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.