అచ్చంపేట: సింగారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం – ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరు
అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. స్థానిక రాజనేతలు, అధికారులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.