వరంగల్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి మంత్రి కొండా సురేఖ మారు బోనం సమర్పణ
ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనం తెలంగాణ సంస్కృతిలో విశిష్టమైన ఆచారంగా ఉంది.