Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Actor
Haryana

పీలేరు: వరుస తుఫానులతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు

Pileru, Annamayya | Nov 5, 2025
అన్నమయ్య జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 230హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లిందని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.మంజుల బుధవారం సాయంత్రం తెలిపారు.వెన్నుదశ నుండి కోత దశలో ఉన్న పంట నీటి కోతకు గురై,నీరు నిలబడిందో, ఆ పొలాల్లోని వరి కర్రలు నేలకు వాలిపోవడంతో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు.వేరుశనగ కూడా కోతకు దగ్గరగా ఉండటం వలన నీరు నిలిచి పొలాల్లో ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా సోకి పంట దెబ్బతిందని,కొన్ని పొలాల్లో కాయలన్నీ కూడా కుళ్ళిపోయి నల్లబడ్డాయని,కోత దశలో ఉన్న తోట పంటలైన టమోట,మిరప,చామంతి మొదలగు పంటలలో శిలీంద్ర వ్యాధులు పాకి నష్టం వాటిల్లిందని తెలిపారు