తిరుపతి ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతున్న ఏనుగు మున్నా(25) మృతి చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని డీకే చెరువు గుడ్డివాని చెరువులో దగ్గర గాయపడిన ఏనుగు రెండు రోజుల క్రితం కుంకీ ఏనుగులు, క్రేన్ సహాయంతో ఎస్వీ జూ పార్కుకు తరలింపు ప్రత్యేక ఏన్ క్లోజర్ ఉంచి వైద్యం అందించిన దక్కని ఫలితం పోస్ట్ మార్టం నిర్వహించిన వెటర్నరీ వైద్యులు ప్రాణాంతక సెప్టిసీమియా కారణంగా మృతి చెందిందని నివేదిక ఎస్వీ జూ పార్కు ప్రాంగణంలో ఖననం చేసిన సిబ్బంది