Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

కందుకూరు: కావలిలో ఆక్రమణల తొలగింపు

కావలి పట్టణంలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల ఎదురుగా ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు గురువారం తొలగించారు. ఈ దుకాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నామన్నారు. గత 15 రోజులుగా చెప్పినా వ్యాపారులు పట్టించుకోకపోవడంతో క్రేన్ సహాయంతో తొలగించామని సిబ్బంది తెలిపారు. అధికారుల చర్యలపై చిరు వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

MORE NEWS