Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

ఒంగోలు అర్బన్: మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చిన తల్లితండ్రులకు ఒంగోలు డీఎస్పీ స్పాట్ కౌన్సిలింగ్

Ongole Urban, Prakasam | Jul 31, 2025
మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు పెడతామని ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం రాత్రి ఆయన ఒంగోలు చర్చి సెంటర్ లో వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రధానంగా మైనర్ల పై ఫోకస్ పెట్టారు. ఏ క్రమంలో వాహనాలు నడుపుతున్న మైనర్లను ఆయన నిలుపు చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలు నడిపే మైనర్లు చేసే ప్రమాదాలకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. దురదృష్టకర సంఘటన జరిగితే బాధపడాల్సింది తల్లిదండ్రులు లేనని ఆయన ఉద్భోదించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చిన తల్లితండ్రులకు ఒంగోలు డీఎస్పీ స్పాట్ కౌన్సిలింగ్ - Ongole Urban News