కొండపి: జరుగుమల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి
ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు వేడిని తగ్గించవచ్చు అని ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు.కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.