నర్సీపట్నం: జీ.కోడూరు రాతి క్వారీ బాధితులకు సభాపతి అయ్యన్నపాత్రుడు న్యాయం చేయాలి, విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు పంచాయతీలోని సర్వే నెంబర్ 332లో గల రాతిరి కారణంగా జీవనోపాధి కోల్పోతున్న దళిత రైతులను శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదుకోవాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు కోరారు. శుక్రవారం క్వారీని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.