మహబూబ్ నగర్ అర్బన్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
ప్రతి సోమవారం ప్రజావాణి కొచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవేంద్ర ప్రతాప్ తెలిపారు ఈ మేరకు నేడు సోమవారం ప్రజావాణి సందర్భంగా దాదాపు 1o4 ఫిర్యాదులను ఎస్వీకరించారు ప్రజలు వివిధ సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో అధికారుల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని తెలిపారు