గత తొమ్మిది రోజులుగా కొనసాగిన మొహరం ఉత్సవాల నేపథ్యంలో నేడు మొహరం ముగింపు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ చౌరస్తా కూడలి దగ్గర పెద్ద ఎత్తున పీర్లను పెద్ద ఎత్తున తీసుకొచ్చారు మత పెద్దలు ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పేర్లను మొక్కులు తీర్చుకున్నారు భక్తులు