మహబూబాబాద్: మహబూబాబాద్లో డిప్యూటీ తహశీల్దార్ శిక్షణార్థిని ఆత్మహత్య దారుణం
మహబూబాబాద్లో డిప్యూటీ తహశీల్దార్ గా శిక్షణ పొందుతున్న 28 ఏళ్ల సంధ్య తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ప్రేమ విఫలమే కారణమని అభిప్రాయపపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.