Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
Etawah
Politics
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Jhansi
No video available

నాగిరెడ్డి గూడెం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు వ్యక్తి అరెస్టు ఐదు మద్యం సీసాలు స్వాధీనం.

Polavaram, Eluru | Nov 11, 2024
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో గల అటవీ ప్రాంతంలో నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించిన ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.చింతలపూడి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామం లో బెల్ట్ షాపు నిర్వాహకుడు చెను సీతారామరాజు వద్ద నుండి తెలంగాణా రాష్ట్రం కు చెందిన (5) నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)180 ml పరిమాణం గల మద్యం బాటిల్స్ లను స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు.
నాగిరెడ్డి గూడెం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు వ్యక్తి అరెస్టు ఐదు మద్యం సీసాలు స్వాధీనం. - Polavaram News