నూతనంగా ఇటీవల ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పలువురు అభినందన తెలియజేశారు ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కే అందరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ తెలిపారు