తిరుపతి పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి అన్నారు ఈ అంశంపై రేపు విజయవాడలో సిఐడి విచారణకు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు అప్పన్న గతంలో తనకు పిఏ మాత్రమే అని ఆ తర్వాత అతనితో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు టీటీడీ వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని అదే విషయం సిట్ కు చెప్పానన్నారు.