స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రముఖ వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియలో ముందడుగు, 7 లక్షలందిరమ్మ ఇళ్ల మంజూరు, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి, అభివృద్ధి పనులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.