కరేడు మండలంలో ప్రజల భూములను కాపాడండి: నెల్లూరులో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య
Kandukur, Sri Potti Sriramulu Nellore | Jul 5, 2025
కందుకూరు నియోజకవర్గం కరేడు మండలంలో ఉన్న8400 ఎకరాల భూములు కాపాడాలని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య కోరారు....