Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi
No video available

ధర్మారం: దొంగతుర్తిలో పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి మాజీ మంత్రి ఈశ్వర్ పరామర్శ

Dharmaram, Peddapalle | Jul 12, 2025
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ఆకుల రాజయ్య గుండె పోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.