Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

కొత్తగూడెం: పాల్వంచ బస్టాండ్ సమీపంలో బొలెరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి

ఆర్టీసీ బస్సు బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం రాత్రి 11:30 సమయంలో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైలవరం నుండి జగదల్పూర్ కు కూరగాయల లోడుతో వెళ్తున్న బొలోరో వాహనం,మణుగూరు నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

MORE NEWS